by arvinddharmapuri | Mar 27, 2021 | Telangana News
మొన్న బాన్సువాడ బహిరంగ సభలో నేను మాట్లాడేటప్పుడు దానికి అనుగుణంగా హావభావాలు వ్యక్తం చేస్తూ, తన ఆవేదనను తెలియజేసిన చిన్నోడు నరసింహకు ఈరోజు నా క్యాంపు కార్యాలయంలో నూతన వస్త్రాలు అందించి, తనతో కలిసి భోజనం చేయడం సంతృప్తిగా ఉంది. ఆ చిన్నోడి ఉన్నత చదువుల వరకు, అండగా ఉంటామని...
by arvinddharmapuri | Mar 27, 2021 | Latest News, Telangana Issues, Telangana News
కాషాయంపై కడుపుమంట..బీజేపీ కార్యకర్తల ‘రక్తం’ కళ్లజూస్తున్న రజాకార్ ప్రభుత్వం! బెంగాల్ ‘దీదీ’ అక్కడ..తెలంగాణా ‘దొర’ ఇక్కడ ! బూత్ కమిటీలు వేసి బీజేపీ పార్టీని బలోపేతం చేస్తున్నాడన్న కడుపుమంటతో డిచ్ పల్లి మండల్ ST సెల్ మండల్ సెక్రటరీ, బడావత్ రవి మరియు అతని కుటుంబ...
by arvinddharmapuri | Mar 27, 2021 | Telangana News
నగరంలోని వినాయక నగర్ ప్రాంతానికి చెందిన B.శ్రీనివాసరాజు, S/O వెంకట రాజు గారికి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో అనారోగ్యానికి గురి కాగా, ప్రధానమంత్రి సహాయ నిధికి ఆర్థిక సహాయం కొరకు సిఫార్సు చేయగా, ప్రధానమంత్రి సహాయనిధి నుండి 3 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. ఆ ప్రోసిడింగ్...
by arvinddharmapuri | Mar 27, 2021 | Latest News, Telangana News
టీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రవి, గణేష్, గంగాధర్ మరియు గాయపడిన మహిళలను ఈరోజు నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ దవాఖానాలో పరామర్శించాం. వారి వైద్యానికయ్యే ఖర్చులన్నీ భారతీయ జనతా పార్టీయే...
by arvinddharmapuri | Mar 27, 2021 | Latest News, Telangana News
డిచ్ పల్లి మండలం యానంపల్లి తాండాలో నిన్న రాత్రి టిఆర్ఎస్ గూండాల దాడి లో గాయపడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇంటికి వెళ్లి, వారి కుటుంబసభ్యులకు భరోసా కల్పించడం జరిగింది. నాతో పాటు జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కులాచారి దినేష్...