డిచ్ పల్లి మండలం యానంపల్లి తాండాలో నిన్న రాత్రి టిఆర్ఎస్ గూండాల దాడి లో గాయపడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇంటికి వెళ్లి, వారి కుటుంబసభ్యులకు భరోసా కల్పించడం జరిగింది. నాతో పాటు జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కులాచారి దినేష్ గారు, డిచ్ పల్లి ఎంపీపీ గద్దె భూమన్న గారు తదితరులు పాల్గొన్నారు.
Arvind Dharmapuri Inspects Hailstorm-Affected Crops in Kojan Kothur
Arvind Dharmapuri, Member of Parliament from Nizamabad, visited Kojan Kothur village in Ibrahimpatnam Mandal, Jagtial...