నగరంలోని వినాయక నగర్ ప్రాంతానికి చెందిన B.శ్రీనివాసరాజు, S/O వెంకట రాజు గారికి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో అనారోగ్యానికి గురి కాగా, ప్రధానమంత్రి సహాయ నిధికి ఆర్థిక సహాయం కొరకు సిఫార్సు చేయగా, ప్రధానమంత్రి సహాయనిధి నుండి 3 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. ఆ ప్రోసిడింగ్ కాపీని MP క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారునికి అందించడం ఆనందంగా ఉంది..
How India’s 7.8% GDP Growth Boosts Telangana’s Economy
When India’s Balance Sheet Gets Stronger, Nizamabad Gets Stronger In today's scenario amid global uncertainties...




