బిజెపి లో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి బోగ శ్రావణి

బిజెపి లో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి బోగ శ్రావణి

ఆత్మగౌరవం కోసం అహంకారపు పార్టీని, పదవిని వీడి..ఈ రోజు కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డి.కె అరుణ గారు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారి సమక్షంలో.. ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో బిజెపి లో చేరిన జగిత్యాల...
ఈ దేశపు ‘ప్రధాన్ సేవక్’ కు ప్రజలే ప్రధానం!

ఈ దేశపు ‘ప్రధాన్ సేవక్’ కు ప్రజలే ప్రధానం!

ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi కర్ణాటకలోని బెలగావిలో స్వచ్ఛ మిత్రులు, డ్రైవర్లు, రైతులు, కార్మికులు మరియు ఇతర కార్మికులతో సమావేశమై వారి యోగక్షేమాలను అడిగి...