కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారితో సమావేశం అయిన తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు

కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారితో సమావేశం అయిన తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు

కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారితో సమావేశం అయిన తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు. బ్లాక్ మార్కెట్ దందా వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుంది అని దాన్ని వెంటనే ఆపాలని వారికి సూచించిన కేంద్ర మంత్రి. రానున్న రోజుల్లో అలాంటి సంఘటనలు జరుగవని హామీ ఇచ్చిన అసోషియేషన్...
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ మహేంద్ర పాండే గారిని కలిసిన ఎంపీ అరవింద్

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ మహేంద్ర పాండే గారిని కలిసిన ఎంపీ అరవింద్

కేంద్ర మంత్రివర్యులు శ్రీ ఫగన్ సింగ్ కులస్తే గారిని మర్యాదపూర్వకంగా కలవడమైనది. NEC సందర్భంగా నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లో రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసినందుకు కృతజ్ఞతలు...