హృదయపూర్వక అభినందనలు

హృదయపూర్వక అభినందనలు

బిజెపి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారిని BJP జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు తెలంగాణ ఇంచార్జ్‌గా నియమించిన BJP జాతీయ అధ్యక్షులు శ్రీ JP నడ్డా గారు. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్ & ఒడిశా రాష్ట్రాలకు ఇంచార్జ్ గా...
24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నాను మోదీ గారు ‌RSS‌ కార్యకర్తగా ఉన్నప్పుడు తొలిసారిగా రక్షా బంధన్‌ కట్టాను

24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నాను మోదీ గారు ‌RSS‌ కార్యకర్తగా ఉన్నప్పుడు తొలిసారిగా రక్షా బంధన్‌ కట్టాను

24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నాను..మోదీ గారు ‌RSS‌ కార్యకర్తగా ఉన్నప్పుడు తొలిసారిగా రక్షా బంధన్‌ కట్టాను 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని మోదీకి పాకిస్తానీ సోదరి రాఖీని పంపి శుభాకాంక్షలు...
నగరంలోని 36వ డివిజన్‌లో గల ST హాస్టల్‌ను బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ ‌సూర్యనారాయణ గారు ఆకస్మికంగా తనిఖి చేశారు

నగరంలోని 36వ డివిజన్‌లో గల ST హాస్టల్‌ను బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ ‌సూర్యనారాయణ గారు ఆకస్మికంగా తనిఖి చేశారు

నగరంలోని 36వ డివిజన్‌లోగల ST హాస్టల్‌ను బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ ‌సూర్యనారాయణ గారు ఆకస్మికంగా తనిఖి చేశారు. దుర్గంధమైన టాయిలెట్లు, నాసి రకం భోజనం తినలేక విద్యార్థులు బయట నుండి కూరలు, మంచినీళ్లు తెచ్చుకుంటున్నారని తెలిసి ధన్ పాల్ గారు చలించిపోయారు....
పానిపట్ లోని సెకండ్ జెనరేషన్ ఇథనాల్ ప్లాంట్‌ను ఆవిష్కరించి దేశానికి అంకితం చేయనున్న ప్రధామంత్రి

పానిపట్ లోని సెకండ్ జెనరేషన్ ఇథనాల్ ప్లాంట్‌ను ఆవిష్కరించి దేశానికి అంకితం చేయనున్న ప్రధామంత్రి

ప్రధామంత్రి Shri Narendra Modi నేటి సాయంత్రం 4.30 గంటలకు పానిపట్ లోని సెకండ్ జెనరేషన్ ఇథనాల్ ప్లాంట్‌ను ఆవిష్కరించి దేశానికి అంకితం చేయనున్నారు. ఈ ప్లాంట్ ప్రతి ఏడాది 2 టన్నుల గడ్డి నుంచి దాదాపు 3 కోట్ల లీటర్ల ఇథనాల్ ను ఉత్పత్తి...