ప్రజల సమస్యలను చర్చించాల్సిన కౌన్సిల్ సమావేశం…

ప్రజల సమస్యలను చర్చించాల్సిన కౌన్సిల్ సమావేశం…

భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల పలు విన్నపాలు అనంతరం , సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు ఈరోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. గత సమావేశాల లాగానే ఈ సమావేశంలో ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేయడం జరిగింది. ప్రజల సమస్యలను చర్చించాల్సిన కౌన్సిల్ సమావేశం ఇలా...
మన పార్టీకి అంకితభావంతో పని చేసే కార్యకర్తలే వెలకట్టలేని సంపద..

మన పార్టీకి అంకితభావంతో పని చేసే కార్యకర్తలే వెలకట్టలేని సంపద..

నాకు ఎంతో ఆత్మీయుడు, పార్టీ సేవకు అంకితమైన సీనియర్ & చురుకైన నాయకుడు, జక్రాన్ పల్లి BJYM మండల్ ప్రెసిడెంట్ సంజీవ్ గౌడ్ గారిని నిన్న కలిసి, జక్రాన్ పల్లిలో పార్టీ అభివృద్ధి మరియు విస్తరణకు సంబంధించిన విషయాలు...
భారతీయ జనతా పార్టీకి వ్యక్తి కంటే పార్టీ..

భారతీయ జనతా పార్టీకి వ్యక్తి కంటే పార్టీ..

భారతీయ జనతా పార్టీకి వ్యక్తి కంటే పార్టీ.. పార్టీ కంటే దేశం గొప్పది ! ‘వీర్‌ భూమి’ హిమాచల్‌లోని సుజన్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి ఘనస్వాగతం పలికిన విశ్రాంత...
భైంసా పట్టణ సమస్యలు

భైంసా పట్టణ సమస్యలు

భైంసా పట్టణ సమస్యల మీద, స్థానిక ఎంఐఎం నాయకుల అరాచకాలతో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల భైంసా పట్టణ మాజీ అధ్యక్షులు శ్రీ బాలాజీ సూత్రావే గారు కూలంకషంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా హిందువుల కొరకు ఆయన చేస్తున్న పోరాటాన్ని, పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని...