ఈ రోజు పాదయాత్ర ముగింపు సభలో ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది.

ఈ రోజు పాదయాత్ర ముగింపు సభలో ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది.

బాల్కొండ నియోజకవర్గంలో డా. ఏలేటి మల్లిఖార్జున్ రెడ్డి గారు ‘జనం తో మనం’ మహాపాద యాత్ర చేపట్టి 64 గ్రామాల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ 15 రోజుల్లో సుమారు 300 కి.మీ పాదయాత్ర పూర్తి చేశారు. ఈ రోజు పాదయాత్ర ముగింపు సభలో...
మేము కేవలం రాజకీయాలు చేయడం మాత్రమే కాదు

మేము కేవలం రాజకీయాలు చేయడం మాత్రమే కాదు

“మేము కేవలం రాజకీయాలు చేయడం మాత్రమే కాదు, సమాజానికి సేవలను అందిస్తున్నాం.కరోనా సమయంలో, అన్ని పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు కార్యకర్తలు ఇండ్లల్లో, బిజెపి కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేశారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం నాడు మేము సేవా...