కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన 250 మంది భారతీయులకు విముక్తి కలిగింది

కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన 250 మంది భారతీయులకు విముక్తి కలిగింది

10 రోజులుగా మలేషియాలోని కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన 250 మంది భారతీయులకు విముక్తి కలిగింది. వారంతా మరికొన్ని గంటల్లో స్వదేశానికి చేరుకోనున్నారు. ఇందుకు సహాయ సహకారాలు అందించిన విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ గారు, సహాయమంత్రి శ్రీ మురళీధరన్ గారు, ఐఎఫ్ఎస్ అధికారి...