Blog
Newsletter
India Achieves Its Highest Ever Goods Exports Target Of $400 Bn
భారతదేశం ప్రతిష్టాత్మకంగా $400 బిలియన్ల వస్తువుల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది మరియు మొదటిసారిగా ఈ లక్ష్యాన్ని సాధించింది. ఈ విజయం సాధించినందుకు మన రైతులు, చేనేత కార్మికులు, MSME లు, తయారీదారులు, ఎగుమతిదారులను నేను అభినందిస్తున్నాను. మన ఆత్మనిర్భర్ భారత్...
PM Express Pain At Loss Of Lives In Fire Accident In Bhoiguda
హైదరాబాద్ బోయిగూడా అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ విచారం. బోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమన్న ప్రధాని. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మోదీ. మరణించిన వారి బంధువులకు PMNRF నుండి ఒక్కొక్కరికి 2 లక్షల పరిహారం...
Congratulations To Dr. Garikipati Narasimha Rao For Receiving Padma Shri Award: Dharmapuri Arvind
రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగు పద్మాలు డా. గరికపాటి నర్సింహా రావు గారికి, డా. సుంకర వెంకట ఆదినారాయణరావు గారికి, శ్రీ దర్శనమ్ మొగులయ్య గారికి, శ్రీ గోసవీడు షేక్ హసన్ సాహిబ్ గారికి...
A Young Man Running At Midnight
సైన్యం లో చేరాలనే పట్టుదల.. పగటి పూట ఉద్యోగం తో కుటుంబ పోషణ.. రాత్రిపూట లక్ష్యం కోసం10 కిలోమీటర్లు పరుగెత్తుతున్న అంకితభావం.. దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న 19 ఏళ్ల ఉత్తరాఖండ్ కుర్రాడు ప్రదీప్...
BJP MP Arvind Dharmapuri Press Meet At Delhi
రైతు బాయికాడ మీటర్ - ఇంటికాడ పెట్టడానికి కేసీఆర్ కుట్ర. తెలంగాణ లో 76 శాతం కరెంట్ చార్జీలు పెంచే ఆలోచన. వ్యవసాయానికి ఇస్తున ఫ్రీ కరెంటుకు ఇంటికాడ ఛార్జీలు వసూలు చేసే...
Met Shri Piyush Goyal Ji In The Parliament Along With MP Shri Bandi Sanjay
ఈరోజు సహచర ఎంపీ లు శ్రీ బండి సంజయ్ గారు & శ్రీ సోయం బాపు రావ్ గారితో కలిసి పార్లమెంటులో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారితో భేటీ అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో గతేడాది కురిసిన అకాల వర్షాల వల్ల పసుపు పంటకు జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించి రైతులకు పరిహారం అందించడంపై...






