Latest News
Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.
Atal Pension Yojana — A Social Security Shield for the People
Over 8 Crore Subscribers Benefiting from the Scheme. Providing financial security through guaranteed pension benefits. As of the 2025–26 financial year, more than 3.9 crore new subscribers have been added so far. After the age of 60, beneficiaries receive a monthly...
Attended The Book Launch Program Of The Telugu Version Of Yogi Adityanath’s “The Monk Who Became Chief Minister”
Launched Telugu version of "The Monk Who Became Chief Minister", a bestseller biography of Shri Yogi Adityanath Ji, CM of Uttar Pradesh, along with Author Shri Shantanu Gupta Ji, Shri Sriram Karri, Resident Editor,Deccan Chronicle, Prof Komalla Thirupathi Reddy,...
1st Time In Nizamabad: 80% Subsidy On Cold Storages & Warehouses
*నిజామాబాద్ ల ఫస్ట్ టైం*: కర్క్యుమిన్ టెస్టింగ్ ! సబ్సిడీలపై డ్రయ్యర్లు, బాయిలర్లు, పాలిషింగ్ మిషన్లు ! ₹10,000 పసుపు ధర ! కోల్డ్ స్టోరేజులపై, గోదాములపై 80% సబ్సిడీ ! 30 ఏండ్లలో పసుపు పంటకు ఇచ్చిన బడ్జెట్ ఒక్క ఈ మూడేండ్లళ్ళనే ! దళారుల ఒత్తిళ్లకు లొంగని మోడీ భక్తుడు...
Participated In The Mahashivaratri Spiritual Congregation Organized By The Indus Foundation In Hanmakonda
హన్మకొండ లో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి ఆథ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా శ్రీమతి & శ్రీ గరికపాటి నరసింహ రావు దంపతుల ఆశీర్వాదం తీసుకోవడం ఆనందంగా...
PM Narendra Modi’s Address At The Post-Budget Webinar On Health Sector
Narendra Modi: నేడు మన పిల్లలు చదువుకోవడానికి ప్రపంచంలోని చిన్న చిన్న దేశాలకు వెళ్తున్నారు, ముఖ్యంగా వైద్య విద్య కోసం దేశం నుండి వేలకోట్ల రూపాయలు దాటుతున్నాయి. మన ప్రయివేటు రంగం భారీ మొత్తంలో ఈ రంగంలోకి రాలేదా ? ఇలాంటి పనులకు భూములివ్వడంలో మన రాష్ట్ర ప్రభుత్వాలు మంచి...
Balkonda, Nizamabad Constituency Leaders Joined In BJP
నేడు హైదరాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో నిజామాబాదు బాల్కొండ నియోజకవర్గ నాయకులు డా.ఏలేటి మల్లికార్జున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మోర్తాడ్ గ్రామానికి చెందిన మాజీ జిల్లా యువజన సంఘాలసమితి ప్రధాన కార్యదర్శి కర్నె లక్ష్మి నర్సయ్య గారితో పాటు పలు యువజన సంఘాలకు చెందిన యువకులు...
Contact Our Arvind For US Helpline Center To Resolve NRI Issues
యుక్రెయిన్ సంక్షోభం కారణంగా సమస్యలు ఎదుర్కుంటున్న తెలంగాణ వాసులకు విజ్ఞప్తి ! NRI ల సమస్యల పరిష్కారాలకై సేవలందిస్తున్న మన ‘అర్వింద్ ఫర్ అస్’ హెల్ప్ లైన్ సెంటర్ ని...
This International Mother Language Day, Let’s Celebrate Unity In Diversity!
ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నాడు, భిన్నత్వంలో ఏకత్వాన్ని జరుపుకుందాం! మన దేశంలో 22 అధికారిక భాషలు మరియు అసంఖ్యాక మాండలికాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాలలో విభిన్న భాషలు ఉన్నప్పటికీ, భారతదేశం ఏకత్వ స్ఫూర్తిని సజీవంగా...
TRS Is Using Farmers Green Stole To Attack BJP Leaders !
బీజేపీ నేతలపై దాడి చేయడానికి రైతు కండువాను వాడుకుంటున్న తెరాస ! (ఒక విలేజ్ సొసైటీ చైర్మన్, TRS వర్కర్) ఏ రైతుకి ఏం సహాయం చేశిండ్రని, ఆ కండువాను ఏసుకుంటున్నరు? రీ-సైకిల్డ్ బియ్యం దందాతో వరి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది ఈ కల్వకుంట్ల కుటుంబం...
ధర్పల్లి లో రేపు ప్రారంభించనున్న శివాజీ విగ్రహావిష్కరణ కి అనుమతి నిరాకరణ పై ఎంపీ అర్వింద్ కామెంట్స్
కేసీఆర్ పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నడు. హిందుత్వం, భారతీయ జనతా పార్టీ నా ప్రాంతంలో పెరుగుతుందని కేసీఆర్ కి వణుకు పుడుతున్నది. ఇందూర్ లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఆపడానికి ప్రత్యేకంగా పోలీస్ అధికారులను నియమించుకున్నరు. నన్ను భౌతికంగా ధర్పల్లి విగ్రహావిష్కరణకి...
India Is Emerging As A Global Market For Millet, Becomes The World’s Fifth Largest Exporter
భారతదేశం మిల్లెట్కు(చిరు ధాన్యాలు) ప్రపంచ మార్కెట్3 గా ఎదుగుతోంది…ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఎగుమతిదారుగా...
The Budget Ensures 68% Of The Military Needs Purchases In 2022-23
The government is working with commitment to ensure that the security of the country is first and self-reliance in the field of defence. The budget confirmed that 68% of military requirements will be collected from domestic industries, especially from MSMEs in...
BJP Activists Trying To Block KTR Convoy At Siddapur Reservoir
BJP workers attempted to stop KTR convoy on the way to Siddhapur reservoir... Police forcefully scattered them by lathi charging them.












