Latest News

Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.

 

 

Protesting Farmer Unions Defer Decision On Centre’s Offer For Talks Till Wednesday

Protesting Farmer Unions Defer Decision On Centre’s Offer For Talks Till Wednesday

ఉత్తర ప్రదేశ్‌లోని వివిధ రైతు సంస్థల పదాధికారులు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ Narendra Singh Tomar గారిని కలుసుకుని వ్యవసాయ సంస్కరణల బిల్లుల్లో ఎలాంటి మార్పులు చేయవద్దని కోరారు. రైతులతో అనునిత్యం కమ్యూనికేట్ చేసుకుంటూ వ్యాప్తి చెందుతున్న అపోహలను తొలగించడానికి మోడీ...

PM To Release Next Instalment Under PM-KISAN On 25 December

PM To Release Next Instalment Under PM-KISAN On 25 December

ఒక్క బటన్ తో నేరుగా 9కోట్లకు పైగా రైతు కుటుంబాలకు ₹18,000కోట్లు చేరనున్నాయి. PM-KISAN తదుపరి విడత ప్రయోజనం, డిసెంబర్ 25న మధ్యాహ్నం 12గంటలకు VC ద్వారా శ్రీ నరేంద్ర మోడీ గారు విడుదల...

Invest In Desi Talent, PM Modi Tells The World..

Invest In Desi Talent, PM Modi Tells The World..

భారతీయ ప్రతిభపై పెట్టుబడులు పెట్టండి మరియు భారతదేశంలో నూతన ఆవిష్కరణలు" చేయండని పిఎం నరేంద్ర మోడీ గారు మంగళవారం ప్రపంచ సమాజాన్ని కోరారు. మన దేశంలో ప్రతిభావంతమైన మేధస్సు కలిగి ఉందని మరియు పరిశోధనల కోసం వాతావరణాన్ని మెరుగుపరచడంతో పాటు సవాళ్ళను పరిష్కరించడానికి ప్రభుత్వం...

PM Modi Addresses Farmers in Madhya Pradesh on 18 December 2020

PM Modi Addresses Farmers in Madhya Pradesh on 18 December 2020

PM Modi Addresses Farmers in Madhya Pradesh on 18 December 2020. Not a Single APMC Market Has Been Closed After the New Law. Our govt is spending more than 500 crore on modernizing & computerization of APMC. Then where did this talk about the closure of APMC come...

AP Farmer Gets Record Rs 37,000 Per Quintal For Chilli At Byadagi

AP Farmer Gets Record Rs 37,000 Per Quintal For Chilli At Byadagi

అనంతపురం జిల్లా ఆవులదత్త గ్రామానికి చెందిన మిర్చి రైతు గుళ్ళేప్ప తన పంటను సంప్రదాయంగా గుంటూరు మిర్చి యార్డుకు కాకుండా ఈసారి కర్ణాటకకు చెందిన బైడగి మిర్చి మార్కెట్ కు తీసుకువెళ్లారు. అక్కడ క్వింటాల్ ₹37000కు కిషోర్ & కంపెనీకు...

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021

భారతదేశానికి స్వదేశీ క్రీడల గొప్ప సంస్కృతి ఉంది. ప్రధాని మోడీ గారు వాటన్నింటినీ సంరక్షించి, ప్రాచుర్యంలోకి తేవాలనుకుంటున్నారు. యోగాసనాతో పాటు కలెపాయట్టు, మల్ల ఖంబ్ , గట్ కా మరియు థాంగ్-టా అనబడే 4 స్వదేశీ ఆటలను ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020’ లో చేర్చినట్లు...

Shri Tomar ji Wrote A Open Letter To Farmers

Shri Tomar ji Wrote A Open Letter To Farmers

అన్నదాతలు, తోటి భారతీయ సోదర సోదరీమణులందరూ తప్పకుండ ఈ లేఖను చదవండి, చదివించండి, చదివి వినిపించండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల గూర్చి నరేంద్ర సింగ్ తోమర్ గారు వ్రాసిన బహిరంగ, హృదయ పూర్వక...

Agriculture Minster Shri Narendra Singh Tomar’s Letter to Farmers – Dharmapuri Arvind

Agriculture Minster Shri Narendra Singh Tomar’s Letter to Farmers – Dharmapuri Arvind

‘అన్నదాత’ భుజంపై నుండి బందూకులు పెడుతున్న స్వార్ధ రాజకీయ నాయకులు. ‘అన్నదాత’ను బుజాల మీద ఎత్తుకొని,బంగారు భవిష్యత్తు వైపు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం. “పదే పదే స్వామినాథన్ కమిటీ సిఫార్సులపై లేఖలు రాసిన పూర్వ వ్యవసాయ మంత్రులు U-టర్న్ ఎందుకు...

PM Narendra Modi Chat with Farmers About To Discuss All Issues

PM Narendra Modi Chat with Farmers About To Discuss All Issues

కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చి 6-7 నెలలకు పైగా అయ్యింది. అకస్మాత్తుగా గందరగోళం మరియు అబద్ధాల వ్యాప్తి చేయడం ద్వారా రాజకీయ మైదానాన్ని దున్నే ఆటను ఆడుతున్నరు. రైతుల భూమి పోతుందనే బూచి చూపించి, రాజకీయ క్రీడలో వారు కోల్పోయిన రాజకీయ భూమిని...