ఈ రోజు నిజామాబాద్ నగరంలోని 41వ డివిజన్ లో ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ బురుగుల వినోద్ గారి ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 36 డివిజన్ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారు, BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయ్ కృష్ణ గారు...






