Latest Updates-Latest News
శ్రీ బి.ఎల్.సంతోష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. భోగ శ్రావణి ప్రవీన్.

శ్రీ బి.ఎల్.సంతోష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. భోగ శ్రావణి ప్రవీన్.

ఈరోజు ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ బి.ఎల్.సంతోష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. భోగ శ్రావణి ప్రవీన్.. జగిత్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రావు గారు కూడా...

ఈ దేశపు ‘ప్రధాన్ సేవక్’ కు ప్రజలే ప్రధానం!

ఈ దేశపు ‘ప్రధాన్ సేవక్’ కు ప్రజలే ప్రధానం!

ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi కర్ణాటకలోని బెలగావిలో స్వచ్ఛ మిత్రులు, డ్రైవర్లు, రైతులు, కార్మికులు మరియు ఇతర కార్మికులతో సమావేశమై వారి యోగక్షేమాలను అడిగి...

Industry Expresses Confidence On PM Modi’s Assurance On Minimal Disruption To Economic Activities In COVID Fight.

Industry Expresses Confidence On PM Modi’s Assurance On Minimal Disruption To Economic Activities In COVID Fight.

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ఆర్థిక కార్యకలాపాలపై అతి తక్కువ అంతరాయం కలిగేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని భారత పరిశ్రమ ప్రశంసించింది. ‘జీవితం మరియు జీవనోపాధి’ — ఈ రెండిటికీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్న విశ్వాసాన్ని...

read more
కడుపుతో పాటు ఖజానాని నింపుతున్న రైతన్న !

కడుపుతో పాటు ఖజానాని నింపుతున్న రైతన్న !

భారతదేశం రూ.2.74 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ మరియు అనుబంధ వస్తువులను ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.2.31 లక్షల కోట్లతో పోలిస్తే ఏప్రిల్ 2020 - ఫిబ్రవరి 2021 లో 18% పెరుగుదల...

read more
Tata Group To  Import 24 Cryogenic Containers To Transport Liquid Oxygen

Tata Group To Import 24 Cryogenic Containers To Transport Liquid Oxygen

కోవిడ్ పై పోరుకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకు దేశ ప్రజల ప్రాణాలు కాపాడడానికి ముందుకొస్తున్న కర్మాగారాలు/సంస్థలు. లిక్విడ్ ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి మరియు దేశంలో ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి 24 క్రయోజెనిక్ కంటైనర్లను ‘టాటా గ్రూప్‘ దిగుమతి...

read more
My Deepest Condolences To Their Families: Dharmapuri Arvind

My Deepest Condolences To Their Families: Dharmapuri Arvind

మహారాష్ట్రలో ఘోరం! నాసిక్ పట్టణంలో గల జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలోని ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ట్యాంకర్ లోకి ఆక్సిజన్ నింపుతుండగా ట్యాంకర్ లీక్ అయి, ఆక్సిజన్ అందక మృతి చెందిన 22 మంది(ఇప్పటివరకు అందిన సమాచారం) COVID వ్యాధి గ్రస్తులు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం...

read more