కోవిడ్ పై పోరుకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకు దేశ ప్రజల ప్రాణాలు కాపాడడానికి ముందుకొస్తున్న కర్మాగారాలు/సంస్థలు.
లిక్విడ్ ఆక్సిజన్ను రవాణా చేయడానికి మరియు దేశంలో ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి 24 క్రయోజెనిక్ కంటైనర్లను ‘టాటా గ్రూప్‘ దిగుమతి చేసుకుంటోంది.