నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని బీజేపీ మండల అధ్యక్షులు, మండల ఇన్ ఛార్జ్ లు, పదాధికారుల, ఇరు జిల్లాల అధ్యక్షులు మరియు ఇతర నాయకులతో జరిగిన జూమ్ వర్చువల్ మీటింగ్ .
ఏప్రిల్ 6 న BJP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, జాతీయ నాయకత్వం పిలుపు మేరకు సెగ్మెంట్లోని ప్రతి బూత్ లోను భారతీయ జనతా పార్టీ జెండాని ఎగరేయాల్సిందిగా నిర్దేశించాను..