Blog
Newsletter
“సోషల్ మీడియాలో తప్పుడు వార్తలపై ఫిర్యాదు చేసిన ఆంధ్రజ్యోతి”
సోషల్ మీడియాలో ఒకసారి హుజురాబాద్ లో బీజేపీ గెలవగానే హుజురాబాద్ ముస్లింలను మా చెప్పులతో తొక్కి పెడతామని, హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి వ్యాఖ్యలు చేసినట్లుగా, అట్టి వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైనట్లు ఈరోజు సోషల్ మీడియాలో ఓ...
MP Arvind Dharmapuri Comments On KTR
Mr.KTR, ఎడిటింగ్ లు కూడా సక్కగ రాని నీ IT సెల్ ని మూయించేయ్.. చాతనైతే, నీకు వెన్నుపూస సక్కగుంటే ఎదురు నిలబడి కొట్లాడు. ఈ చెత్త ఎడిటింగ్ లతో కచరా నామాన్ని మొత్తం కుటుంబం సార్ధకం...
”Celebrating India’s Remarkable Covid-19 Vaccination Drive”
ప్రభుత్వ ప్రయత్నాలను నిర్వీర్యం చేయడాన్ని ఆపివేసి, 100 కోట్ల వ్యాక్సిన్ల మైలురాయిని గుర్తించడానికి కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైందని బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ J.P. Nadda Vaccine Century సందర్భంగా...
COVID-19: India Crosses 100 Crore COVID Vaccination Mark
భారత్ కు వ్యాక్సిన్ తయారు చేసే శక్తి లేదన్నారు. కోట్ల మందికి చేరవేసే వ్యవస్థ లేదన్నారు. నూరు కోట్ల డోసులతో వారందరి నోర్లు మూయించిన భారత్ సంకల్పానికి...
Centre Has Given Rs 28,000 crore Subsidy On Fertilizers To Benefit Farmers: Says Union Minister for Chemicals and Fertilizers Mansukh Mandaviya
రైతులకు మోడీ ప్రభుత్వం శుభవార్త.. ఎరువులపై రాయితీ భారీగా పెంపు. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో బస్తా డీఏపీ ఎరువుపై రూ.1650 రాయితీ లభించనుంది. ఇక యూరియాపై సబ్సీడీని రూ.1500 నుంచి...
అందుకనే అన్నారేమో పెద్ద మనుషులు “గన్ కంటే పెన్ కి ఎక్కువ బలమని”: Says MP Aravind Dharmapuri
సుందరీకరణ పేరుతో ప్రజల సొమ్మును బూడిదల పోసిర్రు ! GHMC ఎలక్షన్స్ సమయంలో రోడ్డు మధ్య స్తంభాలకు చుట్టిన చైనా లడీలు గుర్తున్నాయి కదా ? కాంట్రాక్టర్లకు ఇరవై ముప్పై రెట్లు చెల్లించి మరీ మనకు కళ్ళు బయట్లు కమ్మేలా పెట్టిర్రు ! అవన్నీ ఇప్పుడు అవే స్తంభాలకు కాంతి హీనంగా...





