Blog
Newsletter
India men’s badminton team wins first ever thomas cup
Congratulations #TeamIndia for a historic win in men's Badminton in the Thomas Cup.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసిన ఎంపీ అరవింద్ .
నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని వివిధ రైల్వే పనులపై మరియు సమస్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసాను. ముఖ్యంగా కరీంనగర్ నుండి ముంబై కి వారానికి ఒకసారి నడిచే లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలు కోవిడ్ కారణంగా రద్దు అయినందున, నిజామాబాద్...
రాజ్యాంగం రాసిన అంబెడ్కర్ నే అవమానించాడు కెసిఆర్ !
బాబా సాహెబ్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న కెసిఆర్ ! రాజ్యాంగ నిర్మాతను అంతర్జాతీయ వారసత్వంగా కాపాడుకుంటున్న నరేంద్ర మోడీ !...
1100 కోట్ల రూపాయల వ్యయంతో రెండు జాతీయ రహదారులు నిర్మిస్తోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం !
నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అభివృద్దికి ఎంపీ అర్వింద్ చేసిందేం లేదు, కేంద్రం ఇచ్చిందేం లేదు అంటూ.. అసలు అక్కడ జరుగుతున్న అభివృద్ధిలో కేంద్రం వాటా యే లేదు అని నోటికొచ్చినట్టు వాగుతున్నారు తెలివి లేని టీఆర్ఎస్ నాయకులు . నిజామాబాద్...
కృష్ణుడు పుట్టినచోట మసీదా.. జై శ్రీకృష్ణ ఉద్యమం తెలంగాణ నుంచే మొదలుపెడతా..
https://www.facebook.com/franklyarvind/videos/411481413869011
KEY HIGHLIGHTS OF THE ECONOMIC SURVEY 2021-22
ఎగుమతులలో ప్రధాన ఆర్థిక వ్యవస్థలను అధిగమించిన భారత్ !






