Blog
Newsletter
రైతులు 30% కమిషన్ ఇయ్యరు కదా !
రైతులు 30% కమిషన్ ఇయ్యరు కదా ! అందుకే..KCR ప్రభుత్వం రైతులకు ఫసల్ బీమా, రైతు రుణ మాఫీ, MIS అందనీయదు !!
దొరసాని కింద బానిసత్వం బదులు రాజీనామా చేయ్ ప్రశాంత్ రెడ్డి..!
రుణమాఫీ 5 శాతం కూడా చేయకుండా లొట్టపీసు చూపించుడు..!దొరసాని కింద బానిసత్వం బదులు రాజీనామా చేయ్ ప్రశాంత్...
While adjourning the case of election petition against T. Raja Singh,
While adjourning the case of election petition against T. Raja Singh, Supreme Court bench commented that elections in Telangana go according to astrology, Circastically made remarks that all the planets need to be aligned to hear this case !!On this occasion, the...
My response to Insensitive & Irrational comments by TRS MLA Bajireddy Govardhan
My response to Insensitive & Irrational comments by TRS MLA Bajireddy Govardhan justifying attack on my home, threatening my family and kids.
ఈ రోజు పాదయాత్ర ముగింపు సభలో ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది.
బాల్కొండ నియోజకవర్గంలో డా. ఏలేటి మల్లిఖార్జున్ రెడ్డి గారు 'జనం తో మనం' మహాపాద యాత్ర చేపట్టి 64 గ్రామాల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ 15 రోజుల్లో సుమారు 300 కి.మీ పాదయాత్ర పూర్తి చేశారు. ఈ రోజు పాదయాత్ర ముగింపు సభలో ముఖ్య...
మేము కేవలం రాజకీయాలు చేయడం మాత్రమే కాదు
“మేము కేవలం రాజకీయాలు చేయడం మాత్రమే కాదు, సమాజానికి సేవలను అందిస్తున్నాం.కరోనా సమయంలో, అన్ని పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు కార్యకర్తలు ఇండ్లల్లో, బిజెపి కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేశారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం నాడు మేము సేవా...






