Blog
Newsletter
మలేషియా నుండి కొచ్చి ఎయిర్పోర్టుకు చేరుకున్న NRI సోదరులు
మలేషియా నుండి కొచ్చి ఎయిర్పోర్టుకు చేరుకున్న జగిత్యాల్ మరియు నిజామాబాద్ జిల్లాలకు చెందిన NRI సోదరులు కనకయ్య, యాదగిరి, శ్రీను, నాగయ్య, శ్రీకాంత్,...
నేను భారత ప్రజలను అప్రమత్తం చేయాలనుకుంటున్నాను
“ దేశ రాజకీయాల్లో జరుగుతున్న ప్రమాదకరమైన విధానాల గురించి నేను భారత ప్రజలను అప్రమత్తం చేయాలనుకుంటున్నాను—— రాజకీయాల్లో షార్ట్కట్, స్వార్థం కోసం దేశ ధనాన్ని దోచుకోవడం, పన్ను చెల్లింపుదారుల సొమ్మును దుర్వినియోగం చేయడం!” —- PM Shri Narendra...
టికెట్ కొంటున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నాగ్ పూర్ మెట్రోలో ప్రయాణానికి ముందు టికెట్ కొంటున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాగ్ పూర్ మెట్రో ప్రయాణంలో భాగంగా ప్రధానమంత్రి విద్యార్థులు, అంకుర సంస్థల ప్రతినిధులు, ప్రయాణికులతో...
5 ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థ కోసం
5 ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థ కోసం MSME ల బలోపేతం
Outdated ideas and policies from the 20th century
Outdated ideas and policies from the 20th century can't guide our development trajectory in the 21st century.WE HAVE TO CHANGE with the times.” —- PM Shri Narendra Modi during ‘Pariksha Pe Charcha’, 1st April 2022
కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన 250 మంది భారతీయులకు విముక్తి కలిగింది
10 రోజులుగా మలేషియాలోని కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన 250 మంది భారతీయులకు విముక్తి కలిగింది. వారంతా మరికొన్ని గంటల్లో స్వదేశానికి చేరుకోనున్నారు. ఇందుకు సహాయ సహకారాలు అందించిన విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ గారు, సహాయమంత్రి శ్రీ మురళీధరన్ గారు, ఐఎఫ్ఎస్ అధికారి...






