ప్రధానమంత్రి శ్రీ Narendra Modi పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.20 వేల కోట్లను 10 కోట్ల మంది లబ్దిదారులకు బదిలీ చేశారు. అదే విధంగా రూ.14 కోట్ల ఈక్విటీ గ్రాంట్లను 351 ఎఫ్పీవోలకు విడుదల చేశారు. ఇవి 1.24 లక్షల రైతులకు లబ్ది చేకూరనుంది.
Participated In a Meeting To Set up a CGHS Wellness Center In Nizamabad
నిజామాబాద్ నగరంలో CGHS వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని,...