Latest News

Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.

 

 

 Retail Inflation Falls to 6-Year Low — Just 2.10% in June 2025

 Retail Inflation Falls to 6-Year Low — Just 2.10% in June 2025

India’s retail inflation has dropped to 2.10% — the lowest year-on-year inflation rate since January 2019. This significant dip marks a major economic milestone, reflecting stability in essential commodity prices and relief for everyday consumers. 🔹 Food inflation has...

Participated In the Closing Ceremony Of Ongoing Training Classes By  BJP In Metpalli

Participated In the Closing Ceremony Of Ongoing Training Classes By BJP In Metpalli

మెట్ పల్లి పట్టణంలోని వాసవి పాఠశాలలో భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో...

జగిత్యాల మీదుగా శబరిమల కు ప్రత్యేక రైళ్లు నడపాలి  | Dharmapuri Arvind

జగిత్యాల మీదుగా శబరిమల కు ప్రత్యేక రైళ్లు నడపాలి | Dharmapuri Arvind

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గల వేలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమల లోని అయ్యప్పస్వామి దర్శించుకునేందుకు వీలుగా ఆర్మూర్, మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల మీదుగా శబరిమల కు ప్రత్యేక రైళ్లు నడపాలని ఇటీవల రైల్వే శాఖా మంత్రి గారిని కోరగా, నా యొక్క విజ్ఞప్తి మేరకు ఆర్మూర్,...

కల్వకుంట్ల రజాకార్ పాలనలో కాలేది హిందువుల ఇండ్లే: Says MP Dharmapuri Arvind

కల్వకుంట్ల రజాకార్ పాలనలో కాలేది హిందువుల ఇండ్లే: Says MP Dharmapuri Arvind

కల్వకుంట్ల రజాకార్ పాలనలో కాలేది హిందువుల ఇండ్లే.. బూడిదయ్యేది హిందువుల ఆస్తులే .. జైళ్ల ఏసేది కూడా హిందువుల్నే! భైంసాకి చెందిన నలుగురు హిందూ యువకులను అన్యాయంగా 9 నెలల నుండి చంచల్ గూడలో పెట్టిన దుర్మార్గాన్ని.. మరో 11 మంది భైంసాకి చెందిన కార్యకర్తలను 20 కిలోమీటర్ల...

Turmeric Farmers On A Field Visit To Tamil Nadu

Turmeric Farmers On A Field Visit To Tamil Nadu

Turmeric farmers on a field visit to Tamilnadu organised by Spices board. Farmers from Nizamabad, Nirmal and Jagtial visited Erode Agriculture research Station, observed various crop varieties and were explained about farming methods to mitigate infections &...

MP Dharmapuri Arvind Demands TRS Leaders To Complete The Purchase Of Rice Immediately

MP Dharmapuri Arvind Demands TRS Leaders To Complete The Purchase Of Rice Immediately

వ్యవసాయం మీద కనీస జ్ఞానం లేని టిఆర్ఎస్ ఎంపిల్లారా.. రాజీనామాలు చేస్తామనడం కాదు చేసి చూపించండి.. మీ సంగతి సరే.. కనీసం సిరిసిళ్లల కేటీఆర్ కూడా గెలవడు. ప్రభుత్వ సెంటర్లో దొంగ తూకంతో రైతులను దోచుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నరు. తక్షణమే వరి కొనుగోళ్లు పూర్తి చేయాలని...

BJP MP Arvind Dharmapuri Speech In Lok Sabha

BJP MP Arvind Dharmapuri Speech In Lok Sabha

ఈ ఖరీఫ్ లో పండిన ధాన్యం మొత్తం వెంటనే రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేయాలి.. ధాన్యం మీద అయ్యా కొడుకుల స్మగ్లింగ్ వ్యవహారం మీద కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. యాసంగిలో ధాన్యం విరగడం వల్ల కలిగే నష్టానికి బీజేపీ పాలిత రాష్ట్రాలలోగా రైతులకు పరిహారం ఇవ్వాలని...

Parliament Winter Session 2021 Updates

Parliament Winter Session 2021 Updates

Parliament Winter Session 2021: * Rajya Sabha passes landmark DAM SAFETY BILL (2019). * A New Era of Dam Safety* First-ever Dam safety legislation after 70 years. * Provide institutional mechanism at both Central & State levels for safe functioning of dams. * Will...

Former Telangana JAC Co-Chairperson Shri CH. Vittal Ji Joined In BJP

Former Telangana JAC Co-Chairperson Shri CH. Vittal Ji Joined In BJP

శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు, శ్రీ తరుణ్ చుగ్ గారు, శ్రీ బండి సంజయ్ గారు మరియు ఇతర సీనియర్ నాయకులతో కలిసి తెలంగాణ జేఏసీ మాజీ కో-ఛైర్‌పర్సన్, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వ సభ్యులు శ్రీ CH విట్టల్ గారిని బీజేపీ కుటుంబంలోకి స్వాగతం...

Nizamabad MP Arvind Dharmapuri Comments On CM KCR

Nizamabad MP Arvind Dharmapuri Comments On CM KCR

కూట్లే రాయి తీయనోడు ఏట్లే రాయి తీస్తా అన్నడట. తెలంగాణ ల చేతనయితలే గాని దేశాన్ని ఉద్దరిస్తడట. ఓ పక్క పంచరయిన కారు రిపేరుకు 'పీకే' ను తెచ్చుకున్నడుమరో పక్క 90 మత్తు దిగక థర్డ్ ఫ్రంట్ కలలు...

ప్రధాని మోదీ గారు వచ్చాక రాజకీయాల సంస్కృతి మారిపోయింది: J.P Nadda

ప్రధాని మోదీ గారు వచ్చాక రాజకీయాల సంస్కృతి మారిపోయింది: J.P Nadda

ప్రధాని మోదీ గారు వచ్చాక రాజకీయాల సంస్కృతి మారిపోయింది. 2014 కి ముందు ఇతర రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు, విభజన రాజకీయాలు చేసేవి. కానీ 2014 తర్వాత అన్ని పార్టీలు ఇప్పుడు అభివృద్ధి, ప్రభుత్వ విజయాల గురించి...

పార్లమెంటులో నీ బండారం బయటపెట్టిన కేంద్రమంత్రి: Says Dharmapuri Arvind

పార్లమెంటులో నీ బండారం బయటపెట్టిన కేంద్రమంత్రి: Says Dharmapuri Arvind

గిరిజనులను ఉద్దరించడానికి కంకణం కట్టుకున్నట్టు పొంకనాలు కొట్టే కేసీఆర్. నీ చేతగాని తనంతోనే గిరిజన యూనివర్సిటీ ఆలస్యమయింది. పార్లమెంటులో రాత పూర్వకంగా నీ బండారం బయటపెట్టిన...

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన

2018-19లో ఏపీ నుంచి 48.06 లక్షల మెట్రిక్‌ టన్నులు, తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు పేర్కొంది. 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్‌ టన్నులు, తెలంగాణ నుంచి 74.54 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపింది. 2020-21లో ఏపీ...