Latest News

Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.

 

 

Endorsing Leadership that Strengthens the Party

Endorsing Leadership that Strengthens the Party

In a strong show of unity and commitment to the party’s vision, MP Arvind Dharmapuri has extended his full support to the BJP Telangana presidential nominee. As the state gears up for crucial political milestones, this endorsement reflects the collective resolve of...

Hyderabad Farmer Chintala Venkat Reddy Mentioned in PM Narendra Modi’s Mann ki Baat

Hyderabad Farmer Chintala Venkat Reddy Mentioned in PM Narendra Modi’s Mann ki Baat

చింతల వెంకట రెడ్డి గారు విటమిన్-D ఎక్కువ మోతాదులో కలిగిన వరి&గోధుమ పంటను అభివృద్ధి చేయడాన్ని ప్రశంసించి,వారికి 2020లో ‘పద్మశ్రీ’ని ప్రధానం చేయడం తమ ప్రభుత్వ అదృష్టమని తెలిపిన ప్రధాని శ్రీ Narendra Modi...

Nizamabad MP Dharmapuri Arvind Visits Ahmadi Bazar

Nizamabad MP Dharmapuri Arvind Visits Ahmadi Bazar

Shops in Ahmedi Bazar of Nizamabad have been running for the last fifty hundred years. Municipal officials issued a notice to shopkeepers to immediately evacuate the space for the construction of the new shopping complex. After understanding and observing the current...

‘I Was Shocked’: PM Modi On Rahul Gandhi’s Fisheries Ministry Remark In Puducherry

‘I Was Shocked’: PM Modi On Rahul Gandhi’s Fisheries Ministry Remark In Puducherry

ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి మత్స్య మంత్రిత్వ శాఖను ప్రారంభించాలని కోరుకుంటున్నారని నేను విన్నాను కానీ ఇది ఇప్పటికే ఉంది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం 2019 లోనే మత్స్య మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది మరియు ఇదివరకెన్నడూ లేని విధంగా బడ్జెట్ కేటాయింపులు కూడా చేసింది ' అని...

ఉన్న పలంగా ఖాళీ చెయ్యమంటే , గరీబోళ్లు యెడ కెళ్తారు? : Dharmapuri Arvind

ఉన్న పలంగా ఖాళీ చెయ్యమంటే , గరీబోళ్లు యెడ కెళ్తారు? : Dharmapuri Arvind

నిజామాబాద్ నగరంలో అహ్మదీబజార్లో గత నలభై యాభై సంవత్సరాలుగా నడుస్తున్న చికెన్ సెంటర్ లు, వంద సంవత్సరాలకు పైగా నడుస్తున్నా మేకల మార్కెట్ ను మునిసిపల్ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని, వాటి మాంసం దుకాణాలను ఉన్నఫలంగా ఖాళీ చేయమని నోటీసులు పంపడంతో, ఈ విషయంలో మాకు...

BJP MP Dharmapuri Arvind Meets Banswada Viral Kid Narasimha

BJP MP Dharmapuri Arvind Meets Banswada Viral Kid Narasimha

మొన్న బాన్సువాడ బహిరంగ సభలో నేను మాట్లాడేటప్పుడు దానికి అనుగుణంగా హావభావాలు వ్యక్తం చేస్తూ, తన ఆవేదనను తెలియజేసిన చిన్నోడు నరసింహకు ఈరోజు నా క్యాంపు కార్యాలయంలో నూతన వస్త్రాలు అందించి, తనతో కలిసి భోజనం చేయడం సంతృప్తిగా ఉంది. ఆ చిన్నోడి ఉన్నత చదువుల వరకు, అండగా ఉంటామని...

కాషాయంపై కడుపుమంట..బెంగాల్ ‘దీదీ’ అక్కడ..తెలంగాణా ‘దొర’ ఇక్కడ !

కాషాయంపై కడుపుమంట..బీజేపీ కార్యకర్తల ‘రక్తం’ కళ్లజూస్తున్న రజాకార్ ప్రభుత్వం! బెంగాల్ ‘దీదీ’ అక్కడ..తెలంగాణా ‘దొర’ ఇక్కడ ! బూత్ కమిటీలు వేసి బీజేపీ పార్టీని బలోపేతం చేస్తున్నాడన్న కడుపుమంటతో డిచ్ పల్లి మండల్ ST సెల్ మండల్ సెక్రటరీ, బడావత్ రవి మరియు అతని కుటుంబ...

Gratified To Have Handed Over A Proceeding Copy Of ₹3,00,000 From PM Relief Fund: Dharmapuri Arvind

Gratified To Have Handed Over A Proceeding Copy Of ₹3,00,000 From PM Relief Fund: Dharmapuri Arvind

నగరంలోని వినాయక నగర్ ప్రాంతానికి చెందిన B.శ్రీనివాసరాజు, S/O వెంకట రాజు గారికి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో అనారోగ్యానికి గురి కాగా, ప్రధానమంత్రి సహాయ నిధికి ఆర్థిక సహాయం కొరకు సిఫార్సు చేయగా, ప్రధానమంత్రి సహాయనిధి నుండి 3 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. ఆ ప్రోసిడింగ్...

Visited The Private Hospital In Nizamabad, Treating The Injured BJP Karyakartas Attacked By TRS Goons.

Visited The Private Hospital In Nizamabad, Treating The Injured BJP Karyakartas Attacked By TRS Goons.

టీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రవి, గణేష్, గంగాధర్ మరియు గాయపడిన మహిళలను ఈరోజు నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ దవాఖానాలో పరామర్శించాం. వారి వైద్యానికయ్యే ఖర్చులన్నీ భారతీయ జనతా పార్టీయే...

MP Dharmapuri Arvind Visited The Families Of BJP Karyakartas, Who Were Attacked By The TRS Goons

MP Dharmapuri Arvind Visited The Families Of BJP Karyakartas, Who Were Attacked By The TRS Goons

డిచ్ పల్లి మండలం యానంపల్లి తాండాలో నిన్న రాత్రి టిఆర్ఎస్ గూండాల దాడి లో గాయపడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇంటికి వెళ్లి, వారి కుటుంబసభ్యులకు భరోసా కల్పించడం జరిగింది. నాతో పాటు జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కులాచారి దినేష్...

Amit Shah Exclusive Interview With News India

Amit Shah Exclusive Interview With News India

'జై శ్రీ రామ్' బెంగాల్‌లో సంతుష్టీకరణ రాజకీయాలకు వ్యతిరేక నినాదం. TMC పాలనలో బెంగాల్‌లో పరిస్థితి మరింత దిగజారింది. ఇటీవల ఒక TMC నాయకుడు మాట్లాడుతూ 30% ముస్లింలు కలిస్తే 3 పాకిస్తాన్ లు ఏర్పడతాయని అన్నాడు. ఎవరు విషాన్ని వ్యాపిస్తున్నారో ఇప్పుడు మీరు నాకు చెప్పండి? —...