ఢిల్లీ యూనివర్సిటీ లోని శంకర్ లాల్ ఆడిటోరియంలో ఐక్యత ఆర్గనైజేషన్ మరియు యూనివర్సిటీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ...
Email: officeofarvindd@gmail.com | Support: 040 – 35232111
Email: officeofarvindd@gmail.com | Support: 040 – 35232111
ఢిల్లీ యూనివర్సిటీ లోని శంకర్ లాల్ ఆడిటోరియంలో ఐక్యత ఆర్గనైజేషన్ మరియు యూనివర్సిటీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ...
Remembering the timeless sacrifice of Bhagat Singh, Sukhdev and Rajguru. Their sacrifice for Bharat’s freedom will inspire the generations to come..
1 ట్రిలియన్ అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద మండీలకు రుణాలకు అర్హత కల్పించిన కేంద్రం. అంతే కాకుండా, సవరించిన మార్గదర్శకాల అనుసారం, రాష్ట్ర స్థాయి ఏజెన్సీలు మరియు సహకార సంస్థలు వ్యవసాయ నిల్వల మౌలిక సదుపాయాలు మరియు ప్రాసెసింగ్ సదుపాయాలను నిర్మించడానికి 2 కోట్ల రూపాయల వరకు...
OBCలు, మహిళలు, యువత: పిఎం మోడీ కొత్త "రెయిన్ బో ". క్యాబినెట్ దేశవ్యాప్తంగా వివిధ వర్గాల్లో, ప్రాంతాల్లో చైతన్యాన్ని నింపేలా, 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించేలా ఉన్న కొత్త కేంద్ర క్యాబినెట్ను "రెయిన్ బో కౌన్సిల్" గా ప్రభుత్వ వర్గాలు...
కరోనాపై పోరాటాన్ని మరింత బలోపేతం చేయడానికి, 23వేల కోట్ల రూపాయలతో ఒక కొత్త ప్యాకేజీకి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా దేశంలో అన్ని జిల్లాల్లో పీడియాట్రిక్ కేర్ యూనిట్ల నుంచి ICU పడకలు, ఆక్సిజన్ నిల్వలు,...
'అందరికీ వ్యాక్సిన్, ఉచిత వ్యాక్సిన్'. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ద్వారా అత్యధిక టీకాలు అందించడంలోభారత్ అగ్రస్థానంలో నిలిచింది . భారత్ 171 రోజుల్లో 36.13 కోట్ల టీకాలు...
కరోనా సంక్షోభంలో కూడా రైతుల నుండి కొనసాగుతున్న రికార్డ్ స్థాయి పంట సేకరణలు. రబీ మార్కెటింగ్ సీజన్ 2021-22 లో 433.24 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను రికార్డు స్థాయిలో సేకరించారు, అంతకుముందు సెషన్లో ఇది 389.93 లక్షల మెట్రిక్ టన్నులు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21 లో...
నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 లో అధికారంలోకి వచ్చినప్పటినుండి ఇప్పటివరకు అత్యధికంగా 8 మంది మహిళలను గవర్నర్లు, LG లుగా నియమించింది; ఇందులో, రికార్డు సంఖ్యలో అయిదుగురు సభ్యులు ఎస్సీ, ఎస్టీ, ఓబిసి కమ్యూనిటీలకు...