కరోనా సంక్షోభంలో కూడా రైతుల నుండి కొనసాగుతున్న రికార్డ్ స్థాయి పంట సేకరణలు.
రబీ మార్కెటింగ్ సీజన్ 2021-22 లో 433.24 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను రికార్డు స్థాయిలో సేకరించారు, అంతకుముందు సెషన్లో ఇది 389.93 లక్షల మెట్రిక్ టన్నులు.
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21 లో 862.01 లక్షల మెట్రిక్ టన్నుల వరి రికార్డు సేకరణ జరిగింది