Latest Updates-Press
బిర్యానీ పెట్టి మరీ పొట్ట కొడుతుండు..కార్మికులను & ప్రయాణీకులను గోస పెడుతుండు..

బిర్యానీ పెట్టి మరీ పొట్ట కొడుతుండు..కార్మికులను & ప్రయాణీకులను గోస పెడుతుండు..

కార్మికులను & ప్రయాణీకులను గోస పెడుతుండు.. KCR — A festering wound of Telangana Almost a month...More than 50,000 RTC employees have striked during the unprecedented ’Sakala Janula Samme’ as part of Telangana movement, with their livelihood at stake. Today, KCR is...

చేత గాక పోతే రాజీనామ చేయి కెసిఆర్: BJP MP Arvind Dharmapuri

చేత గాక పోతే రాజీనామ చేయి కెసిఆర్: BJP MP Arvind Dharmapuri

ధర్నాచౌక్ ఎత్తేసినోడు.. ఇప్పుడు ధర్నా చేస్తా అంటున్నడు! ధర్నాలు చేయనికి నిన్ను ముఖ్యమంత్రిని చేయలే.. రైతుల మీద దాడిచేయించిన చరిత్ర నీది, నీ బిడ్డది.. నీ సోమరి తనం వల్ల తెలంగాణ రైతు గోస పడుతున్నడు. చేత గాక పోతే రాజీనామ...

read more
నీ ‘వెధవ’ జీవితానికి ఈ వీడియో అంకితం..! : BJP MP Dharmapuri Arvind

నీ ‘వెధవ’ జీవితానికి ఈ వీడియో అంకితం..! : BJP MP Dharmapuri Arvind

వెధవన్నర వెధవ! తాగుబోతు వెధవ! రైతుల ఆత్మహత్యలకు కారణమైన వెధవ ! దళితున్ని ముఖ్యమంత్రి చేయకుంటే మెడలు కోసుకుంటా అన్న వెధవ! నీ బిడ్డను ఓడగొట్టినందుకు వెధవ అన్నవా నన్ను? ఇందూరు ప్రజలు నీ బిడ్డకు పట్టించిన గతి కంటే దరిద్రపు గతి నీకు పట్టిస్తరు తెలంగాణా ప్రజలు.. ! నీ ‘వెధవ’...

read more
Congratulations To Shri Chinthala Venkat Reddy From Telangana For Getting The Prestigious Padma Shri award: MP Dharmapuri Arvind

Congratulations To Shri Chinthala Venkat Reddy From Telangana For Getting The Prestigious Padma Shri award: MP Dharmapuri Arvind

సేంద్రియ వ్యవసాయంలో కృషికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును పొందినందుకు తెలంగాణకు చెందిన శ్రీ చింతల వెంకట్ రెడ్డి గారికి అభినందనలు. వెంకట్ రెడ్డి గారు వరి, గోధుమల్లో వివిధ రకాల సేంద్రియ వ్యవసాయ పద్దతుల ద్వారా విటమిన్ డీ తో కూడిన కొత్త వంగడాలను...

read more
KCR కి మతి భ్రమించిందా? లేక మతిమరపు వచ్చిందా! : Dharmapuri Arvind

KCR కి మతి భ్రమించిందా? లేక మతిమరపు వచ్చిందా! : Dharmapuri Arvind

KCR కి మతి భ్రమించిందా? లేక మతిమరపు వచ్చిందా లేక నటిస్తుండ? మేమెన్నడూ ఇంధన ధరలు పెంచలేదని పచ్చి అబద్దం ఆడిండు.. ఈ G.O ఒక్కసారి కళ్ళు పెద్దగా చేస్కొని చూడు కెసిఆర్.. 2015 ల నీ ప్రభుత్వం పెంచిన ధరలు.. కాబట్టి మతి భ్రమించినా, మతి మరపు వచ్చినా నువ్వు ముఖ్యమంత్రి బాధ్యతకు...

read more
Edible Oil Prices Drops By Rs 5-20/kg In Major Markets

Edible Oil Prices Drops By Rs 5-20/kg In Major Markets

దేశవ్యాప్తంగా వంటనూనె ధరలు భారీగా తగ్గాయి. పామాయిల్‌పై రూ. 20, వేరుశెనగ నూనెపై రూ. 18 తగ్గాయి. సోయాబీన్‌ నూనెపై రూ. 10, పొద్దు తిరుగుడు నూనెపై 7 రూపాయలు తగ్గాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. కేంద్రం రెండ్రోజుల క్రితమే...

read more