నిజామాబాద్ కలెక్టరేట్లో నూతన కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు ఐఏఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాకు సంబంధించి పలు విషయాలపై చర్చించిన ఎంపీ...
Email: officeofarvindd@gmail.com | Support: 040 – 35232111
Email: officeofarvindd@gmail.com | Support: 040 – 35232111
నిజామాబాద్ కలెక్టరేట్లో నూతన కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు ఐఏఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాకు సంబంధించి పలు విషయాలపై చర్చించిన ఎంపీ...
అభివృద్ధిని అవినీతి చెదపురుగులాగ డొల్ల చేస్తుంది., దాన్ని వదిలించుకోడానికి 2047 వరకు మనం ఎందుకు వేచి ఉండాలి ?మన విధి మనకు ప్రధానమైనపుడు, విధి మాత్రమే పరమావధి అయినపుడు, అవినీతి ఉనికి...
కాషాయంపై కడుపుమంట..బీజేపీ కార్యకర్తల ‘రక్తం’ కళ్లజూస్తున్న రజాకార్ ప్రభుత్వం! బెంగాల్ ‘దీదీ’ అక్కడ..తెలంగాణా ‘దొర’ ఇక్కడ ! బూత్ కమిటీలు వేసి బీజేపీ పార్టీని బలోపేతం చేస్తున్నాడన్న కడుపుమంటతో డిచ్ పల్లి మండల్ ST సెల్ మండల్ సెక్రటరీ, బడావత్ రవి మరియు అతని కుటుంబ...
టీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రవి, గణేష్, గంగాధర్ మరియు గాయపడిన మహిళలను ఈరోజు నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ దవాఖానాలో పరామర్శించాం. వారి వైద్యానికయ్యే ఖర్చులన్నీ భారతీయ జనతా పార్టీయే...
డిచ్ పల్లి మండలం యానంపల్లి తాండాలో నిన్న రాత్రి టిఆర్ఎస్ గూండాల దాడి లో గాయపడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇంటికి వెళ్లి, వారి కుటుంబసభ్యులకు భరోసా కల్పించడం జరిగింది. నాతో పాటు జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కులాచారి దినేష్...
'జై శ్రీ రామ్' బెంగాల్లో సంతుష్టీకరణ రాజకీయాలకు వ్యతిరేక నినాదం. TMC పాలనలో బెంగాల్లో పరిస్థితి మరింత దిగజారింది. ఇటీవల ఒక TMC నాయకుడు మాట్లాడుతూ 30% ముస్లింలు కలిస్తే 3 పాకిస్తాన్ లు ఏర్పడతాయని అన్నాడు. ఎవరు విషాన్ని వ్యాపిస్తున్నారో ఇప్పుడు మీరు నాకు చెప్పండి? —...
3 సంవత్సరాల క్రితం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, తిరుపతి BJP పార్లమెంటు అభ్యర్థి శ్రీమతి రత్నప్రభ గారు చేసిన ఒక మంచి కార్యం గూర్చి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు ఇలా చెప్పారు : “ఆవిడ ఆఫీసర్ గా ఉన్న సమయంలో గొర్రెలు మేపుతున్న ఒక పిల్లవాడిని పాఠశాలలో చేర్పించింది. 27...
సిస్టర్ షర్మిల గారు ఎందుకో మమ్మల్ని గుర్తు చేసుకున్నారు! మీరు ‘రాజన్న రాజ్యం’కి ‘రామ రాజ్యం’కి ఉన్న తేడా గమనించాలి: రైతులకు వాళ్ళ సొమ్ముని వాళ్ళకే ఖజానా నుండి ఇవ్వడం ‘రాజన్న రాజ్యం’. రైతులు పడ్డ శ్రమకు మార్కెట్ లో అత్యధిక ధరలు ఇప్పించి స్వశక్తులను(ఆత్మనిర్భర్) చేయడం...