Latest Updates-Latest News
Govt Aids Bharat Biotech With ₹65 Crore grant, 3 PSUs’ Support To Make Covaxin

Govt Aids Bharat Biotech With ₹65 Crore grant, 3 PSUs’ Support To Make Covaxin

దేశీయంగా అభివృద్ధి చేసిన కోవిడ్ -19 కోవాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మరియు హాఫ్కిన్ బయోఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహా నాలుగు సంస్థలకు బయోటెక్నాలజీ విభాగం (డిబిటి) శుక్రవారం ఆర్థిక సహాయం...

read more
DBT (Direct Benefit Transfer) Started In Punjab – Punjab Farmers Ring In The New

DBT (Direct Benefit Transfer) Started In Punjab – Punjab Farmers Ring In The New

పంజాబ్ లో మొదలైన DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్స్). రాజ్‌పురా సమీపంలోని నీలపూర్ గ్రామానికి చెందిన దలీప్ కుమార్ (39), ఒక రైతుగా గత 15 ఏళ్లలో మొదటిసారి ఇంత సంతోషాన్ని పొందానని చెప్పారు. కారణం అతను రాజ్‌పురా మండిలో విక్రయించిన 171 క్వింటాళ్ల గోధుమలకు కనీస మద్దతు ధర...

read more
Nizamabad MP Dharmapuri Arvind Comments On KTR

Nizamabad MP Dharmapuri Arvind Comments On KTR

పసుపు దిగుమతులు శాశ్వతంగా ఆపెయ్యాలని, ఎగుమతులపై దృష్టి సారించాలని సంబంధిత కేంద్ర మంత్రులకు ఈరోజు లేఖ రాయడమైనది.. కొన్ని పదార్థాల మత్తులో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్ KTR ! దేశం కోసం రోజుకు 20 గంటలు పనిచేసే మోడీ & అమిత్ షా గార్లకు తిననీకి కూడా టైం దొరకదు..ఆ...

read more
Tika Utsav In Goutham Nagar Vaccine Center, Nizamabad

Tika Utsav In Goutham Nagar Vaccine Center, Nizamabad

ఈ రోజు ఇందూరు నగరంలో ని గౌతం నగర్ వ్యాక్సిన్ సెంటర్ లో ‘టీకా ఉత్సవ్’ లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు, కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ శ్రీమతి గోపిడి స్రవంతి రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ నాగోళ్ల లక్ష్మీ నారాయణ, నగర ప్రధాన కార్యదర్శి...

read more
BJP Karyakartas Celebrated The Arrival Of Kisan Rail In Jagtial

BJP Karyakartas Celebrated The Arrival Of Kisan Rail In Jagtial

సబ్సిడీ ధరకు మామిడి రైతులకు ఢిల్లీకి రైలు రవాణా సౌకర్యం కల్పించిన నరేంద్రమోడీ గారికి బీజేపీ కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు పుష్పాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టి స్వాగతం...

read more
Participated In the ‘Kalyanam’ Of Lord Venkateshwara Swami At Kammarpally: Says Dharmapuri Arvind

Participated In the ‘Kalyanam’ Of Lord Venkateshwara Swami At Kammarpally: Says Dharmapuri Arvind

ఉగాది పర్వదినం సందర్భంగా కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్(వెంకటాపురం) గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మరియు జాతర మహోత్సవంలో పాల్గొన్నాను. నాతో పాటు భాజపా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య గారు, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు,...

read more