Latest Updates-Latest News
మిషన్ భగీరథ ఉద్యోగులను ఎందుకు తొలగించినవ్? : BJP MP Dharmapuri Arvind

మిషన్ భగీరథ ఉద్యోగులను ఎందుకు తొలగించినవ్? : BJP MP Dharmapuri Arvind

ఎర్రబెల్లి దయాకరరావు ముందు కల్వకుంట్ల కవిత చురుకుదనం మీద మాట్లాడాలి.... మహిళా ప్రభుత్వ అధికారి మీద కాదు50 వేల కొత్త ఉద్యోగాలు ఇస్తానంటున్న మొనగాడు, కెసిఆర్ మొదట ఎ. కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించిన స్టాఫ్ నర్సులను ఎందుకు తీసేసినవ్?బి. మిషన్ భగీరథ...

read more
Centre Makes Mandis Eligible For Loans Under Rs 1 trn Agri Infra Fund

Centre Makes Mandis Eligible For Loans Under Rs 1 trn Agri Infra Fund

1 ట్రిలియన్ అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ కింద మండీలకు రుణాలకు అర్హత కల్పించిన కేంద్రం. అంతే కాకుండా, సవరించిన మార్గదర్శకాల అనుసారం, రాష్ట్ర స్థాయి ఏజెన్సీలు మరియు సహకార సంస్థలు వ్యవసాయ నిల్వల మౌలిక సదుపాయాలు మరియు ప్రాసెసింగ్ సదుపాయాలను నిర్మించడానికి 2 కోట్ల రూపాయల వరకు...

read more
OBCs, Women, Youth: Details Of PM Modi’s New ‘Rainbow’ Cabinet

OBCs, Women, Youth: Details Of PM Modi’s New ‘Rainbow’ Cabinet

OBCలు, మహిళలు, యువత: పిఎం మోడీ కొత్త "రెయిన్ బో ". క్యాబినెట్ దేశవ్యాప్తంగా వివిధ వర్గాల్లో, ప్రాంతాల్లో చైతన్యాన్ని నింపేలా, 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించేలా ఉన్న కొత్త కేంద్ర క్యాబినెట్‌ను "రెయిన్ బో కౌన్సిల్" గా ప్రభుత్వ వర్గాలు...

read more
Cabinet Approves “India COVID 19 Emergency Response and Health Systems Preparedness Package: Phase II” At A Cost Of Rs 23,123 Crore

Cabinet Approves “India COVID 19 Emergency Response and Health Systems Preparedness Package: Phase II” At A Cost Of Rs 23,123 Crore

కరోనాపై పోరాటాన్ని మరింత బలోపేతం చేయడానికి, 23వేల కోట్ల రూపాయలతో ఒక కొత్త ప్యాకేజీకి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా దేశంలో అన్ని జిల్లాల్లో పీడియాట్రిక్ కేర్ యూనిట్ల నుంచి ICU పడకలు, ఆక్సిజన్ నిల్వలు,...

read more
‘అందరికీ వ్యాక్సిన్, ఉచిత వ్యాక్సిన్’ : PM Narendra Modi

‘అందరికీ వ్యాక్సిన్, ఉచిత వ్యాక్సిన్’ : PM Narendra Modi

'అందరికీ వ్యాక్సిన్, ఉచిత వ్యాక్సిన్'. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ద్వారా అత్యధిక టీకాలు అందించడంలోభారత్ అగ్రస్థానంలో నిలిచింది . భారత్ 171 రోజుల్లో 36.13 కోట్ల టీకాలు...

read more
Record-Breaking Crop Collections From Farmers Even During The Corona Crisis

Record-Breaking Crop Collections From Farmers Even During The Corona Crisis

కరోనా సంక్షోభంలో కూడా రైతుల నుండి కొనసాగుతున్న రికార్డ్ స్థాయి పంట సేకరణలు. రబీ మార్కెటింగ్ సీజన్ 2021-22 లో 433.24 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను రికార్డు స్థాయిలో సేకరించారు, అంతకుముందు సెషన్లో ఇది 389.93 లక్షల మెట్రిక్ టన్నులు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21 లో...

read more