Latest Updates-India News
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021

భారతదేశానికి స్వదేశీ క్రీడల గొప్ప సంస్కృతి ఉంది. ప్రధాని మోడీ గారు వాటన్నింటినీ సంరక్షించి, ప్రాచుర్యంలోకి తేవాలనుకుంటున్నారు. యోగాసనాతో పాటు కలెపాయట్టు, మల్ల ఖంబ్ , గట్ కా మరియు థాంగ్-టా అనబడే 4 స్వదేశీ ఆటలను ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020’ లో చేర్చినట్లు...

read more
Shri Tomar ji Wrote A Open Letter To Farmers

Shri Tomar ji Wrote A Open Letter To Farmers

అన్నదాతలు, తోటి భారతీయ సోదర సోదరీమణులందరూ తప్పకుండ ఈ లేఖను చదవండి, చదివించండి, చదివి వినిపించండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల గూర్చి నరేంద్ర సింగ్ తోమర్ గారు వ్రాసిన బహిరంగ, హృదయ పూర్వక...

read more
Agriculture Minster Shri Narendra Singh Tomar’s Letter to Farmers – Dharmapuri Arvind

Agriculture Minster Shri Narendra Singh Tomar’s Letter to Farmers – Dharmapuri Arvind

‘అన్నదాత’ భుజంపై నుండి బందూకులు పెడుతున్న స్వార్ధ రాజకీయ నాయకులు. ‘అన్నదాత’ను బుజాల మీద ఎత్తుకొని,బంగారు భవిష్యత్తు వైపు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం. “పదే పదే స్వామినాథన్ కమిటీ సిఫార్సులపై లేఖలు రాసిన పూర్వ వ్యవసాయ మంత్రులు U-టర్న్ ఎందుకు...

read more
PM Narendra Modi Chat with Farmers About To Discuss All Issues

PM Narendra Modi Chat with Farmers About To Discuss All Issues

కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చి 6-7 నెలలకు పైగా అయ్యింది. అకస్మాత్తుగా గందరగోళం మరియు అబద్ధాల వ్యాప్తి చేయడం ద్వారా రాజకీయ మైదానాన్ని దున్నే ఆటను ఆడుతున్నరు. రైతుల భూమి పోతుందనే బూచి చూపించి, రాజకీయ క్రీడలో వారు కోల్పోయిన రాజకీయ భూమిని...

read more
కొత్త వ్యవసాయ సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాలను తెస్తాయి: PM Narendra Modi

కొత్త వ్యవసాయ సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాలను తెస్తాయి: PM Narendra Modi

కొన్నేళ్లుగా దేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి వేగంగా కృషి చేస్తున్నాం. నేడు, భారతదేశంలోని రైతులు తమ పంట మార్కెట్లతో పాటు బయట కూడా విక్రయించే అవకాశం ఉంది. మండీలు ఆధునీకరిస్తూ, రైతులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో పంటలను విక్రయించడానికి మరియు కొనుగోలు చేయడానికి కూడా...

read more