చంచల్ గూడ జైల్లో ఈ రోజు తీన్మార్ మల్లన్న గారిని కలవడం జరిగింది. టీఆర్ఎస్ సర్కార్ మల్లన్నతో జైల్లో కూడా అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తూ సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. మిగతా ఖైదీలతో కాకుండా ఒంటరిని చేసి తీవ్రవాదిలా బంధించారు. ఈ సందర్భంలో మల్లన్న యోగా క్షేమాలు కనుక్కొవడంతో పాటు పలు అంశాల గురించి మాట్లాడ్డం జరిగింది.
Drowning in Debt, Distracted by Drama: Congress Fails Telangana
Telangana is bleeding under a crushing debt of over ₹7 lakh crore—but what’s Congress doing? Hosting beauty pageants...