చంచల్ గూడ జైల్లో ఈ రోజు తీన్మార్ మల్లన్న గారిని కలవడం జరిగింది. టీఆర్ఎస్ సర్కార్ మల్లన్నతో జైల్లో కూడా అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తూ సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. మిగతా ఖైదీలతో కాకుండా ఒంటరిని చేసి తీవ్రవాదిలా బంధించారు. ఈ సందర్భంలో మల్లన్న యోగా క్షేమాలు కనుక్కొవడంతో పాటు పలు అంశాల గురించి మాట్లాడ్డం జరిగింది.
Strait of Hormuz and the Power of the Indian Flag Under PM Modi
India's Steady Hand in Turbulent Waters: Strait of Hormuz and the Power of the Indian Flag Under PM Modi The Strait of...




