ఈ రోజు నిజామాబాద్ నగరంలోని 41వ డివిజన్ లో ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ బురుగుల వినోద్ గారి ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 36 డివిజన్ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారు, BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయ్ కృష్ణ గారు పాల్గొన్నారు
How India’s 7.8% GDP Growth Boosts Telangana’s Economy
When India’s Balance Sheet Gets Stronger, Nizamabad Gets Stronger In today's scenario amid global uncertainties...




