Latest Updates-BJP Telangana
గోవింద్ పేట్ 771 ఆర్ఓబిని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది.

గోవింద్ పేట్ 771 ఆర్ఓబిని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది.

ఈరోజు నిజామాబాద్ ఆర్మూర్ స్టేషన్ల మధ్య LC నెంబర్ 1 వద్ద 19.8 కోట్లతో, 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన గోవింద్ పేట్ 771 ఆర్ఓబిని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే CE రవి కల్బందే గారు, Dy CE సంతోష్ కుమార్ గారు, సమీర్ కుమార్...

రైతు నిండు ప్రాణం పోయేది కాదు !

రైతు నిండు ప్రాణం పోయేది కాదు !

ఫసల్ బీమా ఉండుంటే రైతు నిండు ప్రాణం పోయేది కాదు !ప్రీమియం ఎక్కువ ఉన్నదని కేసీఆర్ బీమా కడతలేడు…అవినీతి దందాలు చేయనీకి పైసల్ ఉంటయి గాని , రైతుకింత ప్రీమియం కట్టనీకి మాత్రం...

read more
DBT వల్ల గత 8 ఏళ్లలో 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి..

DBT వల్ల గత 8 ఏళ్లలో 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి..

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక DBT వల్ల గత 8 ఏళ్లలో 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి.. ’ప్రభుత్వం 1 రూపాయి ఖర్చు పెడితే ప్రజలకు చేరేది 15 పైసలు మాత్రమే’ అని అన్న ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యల సందర్భంలో, ఈ విషయం యొక్క ప్రాముఖ్యత మరింతగా...

read more
Small drops of water make a mighty ocean

Small drops of water make a mighty ocean

Similarly, if every citizen of India starts living the mantra of 'Vocal for Local', then it will not take long for the country to become self-reliant.” — PM Narendra Modi at the commissioning of INS Vikrant, 2 September 2022

read more