టెక్నాలజీ అభివృద్ధిలో భారతదేశం నేడు ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోంది.
కేవలం 4 సంవత్సరాలలో, UPI లావాదేవీల సంఖ్య 70 రెట్లు ఎక్కువ. సానుకూల మార్పులను స్వీకరించాలనే మన ప్రజల ఉత్సాహాన్ని ఇది తెలియజేస్తుంది.
నెక్స్ట్-జెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రాముఖ్యతతో, నేషనల్ ఇన్ఫ్రా పైప్లైన్ కోసం రూ.110 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం.
PM గతిశక్తి మౌలిక సదుపాయాల కల్పన & పాలనను అంతరాలు లేకుండా చేయబోతోంది.
దేశంలోని ప్రతి గ్రామానికి హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండేలా కృషి చేస్తున్నాం.