Published On 8 Feb, 2021
PM Narendra Modi Address Rajya Sabha – Modi Speech In Rajya Sabha
Narendra Modi speech in Rajya Sabha - Dharmapuri Arvind

మహమ్మారి సమయంలో ప్రపంచ సంబంధాలలో భారతదేశం ఒక స్థానం మరియు ఇమేజ్ ని సుస్థిరం చేసుకుంది.

అదే సమయంలో, మన సమాఖ్య స్ఫూర్తిని కూడా బలపరిచింది.సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయడంపై రాష్ట్రాలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

భారత్ యొక్క ప్రతి కణం ప్రజాస్వామ్యమే !‘భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది’. భారతదేశం యొక్క పరిపాలన ప్రజాస్వామ్యబద్ధమైనది !

సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వం మరియు సంకల్పం అన్నీ ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబిస్తాయి!

ఇవన్నీ మనల్ని ప్రజాస్వామ్య దేశంగా నిలబెడుతున్నాయి.

90,000 కోట్ల రూపాయల విలువైన దావాలను పిఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు చెల్లించాము. మేము ప్రతి రైతుకు మరియు మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డును అందించాలని నిర్ణయించుకున్నాము.

Related Posts