Latest News
Get all the latest happenings and news in the political arena in Telangana and across India here.
In Health and Duty: BJP Stands United
As a mark of solidarity and camaraderie, BJP MP Arvind Dharmapuri visited fellow BJP Member of Parliament from Medak, Shri Raghunandan Rao, who recently underwent surgery. During the meeting, MP Dharmapuri enquired about his health and extended heartfelt wishes for a...
KCR కుండలు పెట్టి బిందెలు ఎత్తుకపోతుండు: Says Dharmapuri Arvind At Disha Meeting In Jagtial
2000 పెన్షన్ ఇస్తడట గాని మోడీ గారు పేద మహిళామూర్తులకు సొంత ఇల్లు కోసం ఆవాస్ యోజన ద్వారా అందించే 2 లక్షలు మాత్రం ఇయ్యనిస్తలేడు ! జగిత్యాల జిల్లాకు సంబందించిన MLAలు పాలు, గుడ్ల గురించి కేంద్రంతో కాకుండా పేదవాళ్లకు ఇండ్లు కట్టియ్యమని మరియు ఉమ్మడి కరీంనగర్ కు అందించే...
BJP MP Dharmapuri Arvind Press Meet In Nizamabad
రాష్ట్రంలో హిందుత్వం కోసం, సిద్ధాంతం కోసం నిరంతరం పోరాడుతున్న వివిధ క్షేత్రాలకు చెందిన కార్యకర్తలపై దాష్టీకాలు చేయడమే కాకుండా, వారిపైనే అక్రమ కేసులను పెడుతున్నరు. దీనికి కారణం TRS ప్రభుత్వమా లేదా BJP లోనే ఉంటూ, పార్టీ ఎదిగి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి రాకుండా...
Manipur Is Now On Indian Railway’s Map: First Passenger Train Successfully Completes Trail Run
భారత రైల్వే పటంపై మణిపూర్ స్వాతంత్ర్య భారతంలో తొలిసారి మోడీ ప్రభుత్వ కృషితో మణిపూర్ లో వినిపించిన రైలు కూత ! ట్రయల్ రన్లో భాగంగా రాజధాని ఎక్స్ప్రెస్ రైలు అసోంలోని సిల్చార్ రైల్వే స్టేషన్ నుండి మణిపూర్లోని వెయింగైచున్పావో రైల్వే స్టేషన్కు...
BJP Wins Uttar Pradesh Block Panchayat Chief Polls; PM Modi Lauds Party Workers
ఉత్తర ప్రదేశ్ బ్లాక్ పంచాయతీ ఎన్నికలలో BJP విజయఢంకా ; పార్టీ కార్యకర్తలను ప్రధాని మోడీ ప్రశంసించారు. బిజెపి, తన మిత్ర పక్షాలతో కలిసి, 825 సీట్లలో 635 స్థానాలను గెలుచుకోగా, వీటికి బ్లాక్ పంచాయతీ ముఖ్యులను...
MLAలను, కార్పొరేటర్లను కొనుడు కాదు.. రైతుల పంటని కొను! : Dharmapuri Arvind
MLAలను, కార్పొరేటర్లను కొనుడు కాదు..రైతుల పంటని కొను ! అడ్డం పొడుగు ఉద్దెర మాటలు మాట్లాడితే కాదు, ప్రభుత్వాలు కష్టపడి పనిచేస్తేనే రైతులకు ధర వస్తది ! మేము పసుపు పంట కోసం, బోర్డు తెచ్చి, TIES & CLUSTERS తెచ్చి, దానికి బడ్జెట్ ఇచ్చి, ఎగుమతులను మొదలు పెట్టి,...
కరోనా తగ్గనే లేదు, ఉన్న నర్సింగ్ స్టాఫ్ ని ఉద్యోగాల నుండి తీసేశినవ్: MP Dharmapuri Arvind
నీళ్లను పక్క రాష్ట్రానికి పంపించినవ్ ! నిధులను అడుగంటించి, అప్పుల్ని ఆకాశాన్నంటించినవ్ని. యామకాల సంగతి దేవుడెరుగు, రాష్ట్రంల ప్రతి శాఖలో ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొడితివి ! కరోనా తగ్గనే లేదు, ఉన్న నర్సింగ్ స్టాఫ్ ని ఉద్యోగాల నుండి తీసేశినవ్ ! ఫార్మ్ హౌస్ లో మత్తుల...
I Am Very Happy To Be Able To Help Poor People – Dharmapuri Arvind
కరోనా కాలంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయని తెలంగాణ ప్రభుత్వ నిర్వాకంతో హాస్పిటల్ బిల్లులు కట్టలేక సతమతమవుతున్న నిరుపేదలెందరో. అందులో కొంత మందికైనా సాయపడ గలుగుతున్నందుకు నాకు సంతోషంగా...
నర్స్ లకు న్యాయం జరిగేవరకూ భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది: Dharmapuri Arvind
ఏరు దాటగానే తెప్ప తగలేస్తోంది కేసీఆర్ సర్కారు. కరోనా కష్ట కాలంలో ప్రాణాలకు తెగించి రాత్రింబవళ్లు కోవిడ్ పేషంట్లకు సేవలందించిన నర్స్ లను ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఉన్న పాటుగా ఉద్యోగాల నుంచి తొలగించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మహమ్మారిని ఎదురించి పోరాడిన...
మిషన్ భగీరథ ఉద్యోగులను ఎందుకు తొలగించినవ్? : BJP MP Dharmapuri Arvind
ఎర్రబెల్లి దయాకరరావు ముందు కల్వకుంట్ల కవిత చురుకుదనం మీద మాట్లాడాలి.... మహిళా ప్రభుత్వ అధికారి మీద కాదు50 వేల కొత్త ఉద్యోగాలు ఇస్తానంటున్న మొనగాడు, కెసిఆర్ మొదట ఎ. కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించిన స్టాఫ్ నర్సులను ఎందుకు తీసేసినవ్?బి. మిషన్ భగీరథ...
Centre Makes Mandis Eligible For Loans Under Rs 1 trn Agri Infra Fund
1 ట్రిలియన్ అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద మండీలకు రుణాలకు అర్హత కల్పించిన కేంద్రం. అంతే కాకుండా, సవరించిన మార్గదర్శకాల అనుసారం, రాష్ట్ర స్థాయి ఏజెన్సీలు మరియు సహకార సంస్థలు వ్యవసాయ నిల్వల మౌలిక సదుపాయాలు మరియు ప్రాసెసింగ్ సదుపాయాలను నిర్మించడానికి 2 కోట్ల రూపాయల వరకు...
OBCs, Women, Youth: Details Of PM Modi’s New ‘Rainbow’ Cabinet
OBCలు, మహిళలు, యువత: పిఎం మోడీ కొత్త "రెయిన్ బో ". క్యాబినెట్ దేశవ్యాప్తంగా వివిధ వర్గాల్లో, ప్రాంతాల్లో చైతన్యాన్ని నింపేలా, 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించేలా ఉన్న కొత్త కేంద్ర క్యాబినెట్ను "రెయిన్ బో కౌన్సిల్" గా ప్రభుత్వ వర్గాలు...
Cabinet Approves “India COVID 19 Emergency Response and Health Systems Preparedness Package: Phase II” At A Cost Of Rs 23,123 Crore
కరోనాపై పోరాటాన్ని మరింత బలోపేతం చేయడానికి, 23వేల కోట్ల రూపాయలతో ఒక కొత్త ప్యాకేజీకి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా దేశంలో అన్ని జిల్లాల్లో పీడియాట్రిక్ కేర్ యూనిట్ల నుంచి ICU పడకలు, ఆక్సిజన్ నిల్వలు,...












