లక్నోలో DRDO ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి కోవిడ్ హాస్పిటల్, 05 మే 21 న కార్యకలాపాలు ప్రారంభించింది.
30 మంది వైద్య నిపుణులు, 28 మంది వైద్య అధికారులు, పరిపాలనా సహకారం కోసం 06 మంది అధికారులు, 51 మంది నర్సింగ్ అధికారులు, 110 నర్సింగ్ అసిస్టెంట్లు / సాంకేతిక నిపుణులు & 79 మంది సహాయక సిబ్బందిని భారత సాయుధ దళాలు అందించాయి.