ఛత్తీస్ ఘడ్, సూక్మలో నక్సల్స్ తో జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో 22 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది.
వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఇందుకు కారణమైనవారిని, వారి సానుభూతిపరులను కూడా తీవ్రంగా శిక్షించాలి.
Email: officeofarvindd@gmail.com | Support: 040 – 35232111
Email: officeofarvindd@gmail.com | Support: 040 – 35232111
ఛత్తీస్ ఘడ్, సూక్మలో నక్సల్స్ తో జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో 22 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది.
వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఇందుకు కారణమైనవారిని, వారి సానుభూతిపరులను కూడా తీవ్రంగా శిక్షించాలి.
నిజామాబాద్ నగరంలో CGHS వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని,...
జన ఔషధి దివస్ సందర్భంగా ఈరోజు నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడ లో గల జన ఔషధి కేంద్రాన్ని సందర్శించాను. అతి తక్కువ ధరలో...
నిజామాబాద్ నగరంలోని BSNL కార్యాలయంలో జరిగిన టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో చైర్మన్ హోదాలో పాల్గొన్నాను. నాతోపాటు...