Latest Updates-Telangana News
అతికొద్ది రోజుల్లో కాజిపేట్ – దాదర్ రైలు ప్రారంభం : మంత్రి హామీ

అతికొద్ది రోజుల్లో కాజిపేట్ – దాదర్ రైలు ప్రారంభం : మంత్రి హామీ

పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న ఆర్వోబీల నిర్మాణాలను వేగవంతం చేసేలా అధికారులకు తగు సూచనలు జారీ చేయాలని రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కోరడం జరిగింది. ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయి, పార్లమెంట్ పరిధిలో రైల్వేలకి...

నిజామాబాద్ జిల్లాలో BJP పార్టీ విజయాల వెనక ‘మహిళా శక్తి’ పాత్ర వెలకట్టలేనిది.

నిజామాబాద్ జిల్లాలో BJP పార్టీ విజయాల వెనక ‘మహిళా శక్తి’ పాత్ర వెలకట్టలేనిది.

నిజామాబాద్ జిల్లాలో మన పార్టీ విజయాల వెనక ‘మహిళా శక్తి’ పాత్ర వెలకట్టలేనిది.. అలాగే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ల విజయాలు సాధించాలంటే ఈ సభ్యత్వ నమోదు ఎంతో కీలకం ! 8800002024 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి.. భారతీయ జనతా పార్టీ కుటుంబంలో భాగం...

ప్రజల కోసం నిజామాబాద్ BJP అందించిన విజయం: Says MP Dharmapuri Arvind

ప్రజల కోసం నిజామాబాద్ BJP అందించిన విజయం: Says MP Dharmapuri Arvind

పోరాటాలు, మీటింగులు, లేఖాస్త్రాల ద్వారా ప్రజా సమస్యను వినిపించిన BJP. ప్రజల కోసం నిజామాబాద్ BJP అందించిన విజయం ! కేంద్ర ప్రభుత్వం అనుమతులు, నిధులు మంజూరు చేసిన తర్వాత, 15 నెలల తీవ్ర జాప్యం అనంతరం ఈనాటికి మాధవ నగర్ ROB నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి పరిపాలన...

read more
KCR Government Should Start Running Nizam Sugar Factory

KCR Government Should Start Running Nizam Sugar Factory

నిజాం షుగర్ ఫ్యాక్టరీని మీరన్న నడపండి.. ప్రైవేటోళ్ళనన్న నడపనియ్యండి ! రెండూ చాతకాకుంటే కొత్త ఫ్యాక్టరీలకు...

read more