బోధన్ బీజేపీ పార్టీ ఆఫీసులో కోయ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బస్వాలక్ష్మి నర్సయ్య గారి చేతుల మీదుగా కోవిడ్ వ్యాక్సిన్ పై అవగాహన కరపత్రాల ఆవిష్కరణ. నందిపేట్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 వ్యాక్సిన్ పై అవగాహన కరపత్రాలని బీజేపీ జిల్లా...







