Latest Updates-Press
Astha Train from Nizamabad To Ayodya

Astha Train from Nizamabad To Ayodya

Around 1400 devotees of Rama and BJP activists from Nizamabad Parliament started for Ayodhya by special train today. Started waving the flag at that train. Along with me, Nizamabad Urban MLA Dhanpal Suryanarayana garu, State Secretary Palle Gangareddy garu, Nizambad...

Nizamabad BJP Held A Rally

Nizamabad BJP Held A Rally

రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్ మరియు పోలీసుల వేధింపులను తాళలేక ఖమ్మం జిల్లా బిజెపి కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, ఈ దుర్మార్గానికి నిరసనగా బిజెపి జిల్లా పార్టీ కార్యాలయం నుండి పూలంగ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టిన...

read more
Praja Sangrama Yatra 2 in Jogulamba, Gadwal Dist

Praja Sangrama Yatra 2 in Jogulamba, Gadwal Dist

టీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ గారి పై జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాలలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బీజేపీ కి పెరుగుతున్న ఆదరణ చూడలేక టీఆర్ఎస్ శ్రేణులు ఇలాంటి పిరికిపంద చర్యలకు...

read more
BJP President J.P.Nadda ji’s Message To The Nation

BJP President J.P.Nadda ji’s Message To The Nation

అభివృద్ధి మన ధ్యేయం ! ఐకమత్యం మన బలం. మహమ్మారి అనంతరం మన పరిస్థితి అగమ్యగోచరమైతుందనుకున్నరు ! ప్రపంచానికే ఔషధ గనిలా మారాం.. విశ్వానికి కొత్త ఆర్ధిక, సామాజిక, మానవ ప్రమాణాలు సృష్టించాం ! నాడు చరిత్ర పుటల్లో రక్తాక్షరాలు రచించిన నేటి విపక్షాలు, సమర్ధ NDA పాలనను ఓర్వలేక...

read more
Visited BJP Karyakartas At Dharpalli Mandal Who Were Illegally Arrested On The Occasion Of Chatrapati Shivaji Maharaj Jayanti

Visited BJP Karyakartas At Dharpalli Mandal Who Were Illegally Arrested On The Occasion Of Chatrapati Shivaji Maharaj Jayanti

ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అక్రమంగా అరెస్టయిన ధర్పల్లి మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శ్రీనివాస్ లావుడ్య మరియు నరేష్ గౌడ్ గార్లను ఈరోజు ధర్పల్లి మండల కేంద్రంలో పరామర్శించడం...

read more
బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేక ఆపే ప్రయత్నంలో KCR ప్రభుత్వం చేసిన మరో హత్య

బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేక ఆపే ప్రయత్నంలో KCR ప్రభుత్వం చేసిన మరో హత్య

బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేక ఆపే ప్రయత్నంలో KCR ప్రభుత్వం చేసిన మరో హత్య. ఖమ్మం జిల్లా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉన్నందుకు మంత్రి పువ్వాడ అజయ్ అండతో అక్రమ కేసులు మరియు రౌడి షీట్ పెట్టి మజ్దూర్ సెల్ అధ్యక్షుడు, చురుకైన బిజెపి కార్యకర్త సామినేని సాయి గణేష్ ని...

read more