2000 పెన్షన్ ఇస్తడట గాని మోడీ గారు పేద మహిళామూర్తులకు సొంత ఇల్లు కోసం ఆవాస్ యోజన ద్వారా అందించే 2 లక్షలు మాత్రం ఇయ్యనిస్తలేడు !
జగిత్యాల జిల్లాకు సంబందించిన MLAలు పాలు, గుడ్ల గురించి కేంద్రంతో కాకుండా పేదవాళ్లకు ఇండ్లు కట్టియ్యమని మరియు ఉమ్మడి కరీంనగర్ కు అందించే నిధులను జగిత్యాలకు ఎందుకు అందజేస్తలేరో కెసిఆర్ ని నిలదీయాలి !