Published On 26 Dec, 2022
16 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు

సిక్కింలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగన్ జిల్లా లాచెన్ ఆర్మీ జవాన్ల ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోయింది.

16 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు

Related Posts