‘ఒకవైపు యావత్తు దేశం నలుదిక్కులా మహమ్మారితో పోరాడుతుంటే, కోవిడ్ యోధులని నిరుత్సాహపరిచేలా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, వ్యాక్సిన్లపై, మౌలిక సదుపాయాలపై నిరంతరంగా అబద్దాలను వ్యాప్తి చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని, శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో, మహమ్మారిపై పోరాటంలో ఈ దేశం విజయం సాధిస్తుందని’ శ్రీమతి సోనియా గాంధీకి లేఖ వ్రాశారు.
Participated In a Meeting To Set up a CGHS Wellness Center In Nizamabad
నిజామాబాద్ నగరంలో CGHS వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని,...