Published On 10 Aug, 2022
పానిపట్ లోని సెకండ్ జెనరేషన్ ఇథనాల్ ప్లాంట్‌ను ఆవిష్కరించి దేశానికి అంకితం చేయనున్న ప్రధామంత్రి

ప్రధామంత్రి Shri Narendra Modi నేటి సాయంత్రం 4.30 గంటలకు పానిపట్ లోని సెకండ్ జెనరేషన్ ఇథనాల్ ప్లాంట్‌ను ఆవిష్కరించి దేశానికి అంకితం చేయనున్నారు. ఈ ప్లాంట్ ప్రతి ఏడాది 2 టన్నుల గడ్డి నుంచి దాదాపు 3 కోట్ల లీటర్ల ఇథనాల్ ను ఉత్పత్తి చేస్తుంది.

పానిపట్ లోని సెకండ్ జెనరేషన్ ఇథనాల్ ప్లాంట్‌ను ఆవిష్కరించి దేశానికి అంకితం చేయనున్న ప్రధామంత్రి

Related Posts