Published On 7 Feb, 2021
నరేంద్ర మోడీ కి మరియు అమిత్ షా కు పాలాభిషేకం – నిజామాబాద్ – MP Dharmapuri Arvind

దళారులకు అమ్ముడుపోయి, ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు పండించే మన దేశంలోకి పసుపుని దిగుమతి చేసేటోళ్లు ఈ కాంగ్రెస్, తర్వాత TRS నాయకులు.

దేశంలోకి వచ్చినంక, మళ్లా స్థానిక దళారులతో కుమ్మక్కయ్యేటోళ్లు. ఒక్క పసుపు కాదు.. వీళ్ళ హయాంలో ఎన్నో పంటలది ఇదే పరిస్థితి..

Related Posts