ఈ రోజు నిజామాబాద్ నగరంలోని 41వ డివిజన్ లో ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ బురుగుల వినోద్ గారి ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 36 డివిజన్ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారు, BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయ్ కృష్ణ గారు పాల్గొన్నారు
From Ground Zero to a People’s Force: The Rise of BJP in Nizamabad
— Arvind Dharmapuri, MP, Nizamabad In politics, no election is too small to matter. Each one is a test of conviction,...




