Latest Updates-nizamabad
గోవింద్ పేట్ 771 ఆర్ఓబిని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది.

గోవింద్ పేట్ 771 ఆర్ఓబిని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది.

ఈరోజు నిజామాబాద్ ఆర్మూర్ స్టేషన్ల మధ్య LC నెంబర్ 1 వద్ద 19.8 కోట్లతో, 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన గోవింద్ పేట్ 771 ఆర్ఓబిని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే CE రవి కల్బందే గారు, Dy CE సంతోష్ కుమార్ గారు, సమీర్ కుమార్...

read more
నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట లో

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట లో

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట లో ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా అమ్మవారి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఎంపీ...

read more
నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎంపీ అరవింద్

నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎంపీ అరవింద్

ఈరోజు కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ నాయకులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎంపీ...

read more