ఈరోజు నిజామాబాద్ ఆర్మూర్ స్టేషన్ల మధ్య LC నెంబర్ 1 వద్ద 19.8 కోట్లతో, 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన గోవింద్ పేట్ 771 ఆర్ఓబిని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే CE రవి కల్బందే గారు, Dy CE సంతోష్ కుమార్ గారు, సమీర్ కుమార్...







